Ticker

6/recent/ticker-posts

ఏపీ పోస్టల్ స‌ర్కిల్‌లో 245 పోస్టులు....

ఏపీ పోస్టల్ స‌ర్కిల్‌లో పోస్ట్‌మ్యాన్మెయిల్‌గార్డ్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌నవిడుద‌లైంది.అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 245

1) పోస్ట్‌మ్యాన్‌: 234

2) 
మెయిల్‌గార్డ్‌
: 11

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

వ‌య‌సు: 18 - 27 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (మహిళలు,ఎస్టి,ఎస్సి అభ్యర్థులు రూ.100)

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేది: 15.03.2018

పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 16.03.2018

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది20.03.2018

నోటిఫికేషన్ :Click Here

అప్లై:Click Here

Post a Comment

0 Comments